రేపు నిజామాబాద్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

68చూసినవారు
రేపు నిజామాబాద్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్