వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని గుగ్గిల రాజు ఇంట్లో పురోహితులు పవన్ శర్మ నిర్వహించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని భక్తుల ఒకరి ఇంట్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.