డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా బుక్కులు, పెన్నులు పంపిణీ

69చూసినవారు
డి శ్రీనివాస్ జయంతి సందర్భంగా బుక్కులు, పెన్నులు పంపిణీ
డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి ప్రాథమిక పాఠశాలలో ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు గల బాల బాలికలందరికి వంద పేజీల నోటుబుక్కులు,పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరంపల్లి గంగాధర్, మండల అధ్యక్షులు పి సురేందర్, తదితరులు పాల్గొనడం జరిగినది.

సంబంధిత పోస్ట్