బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వేముల

63చూసినవారు
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వేముల
బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. సమాజ హితం కోరే ప్రతి మానవుడు నిస్వార్థ సేవలను అందించాలని అన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచి ఎంతోకొంత ఇతరులకు పంచడమే దాతృత్వ సభా స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్