నందిపేట్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

84చూసినవారు
నందిపేట మండలం కేంద్రంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ లో నందిపేట్ డొంకేశ్వర్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ. ప్రతి బూత్ లో ముఖ్య నాయకులు అందరు కూడా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్