శరవేగంగా కొనసాగుతున్న ధ్యాన పిరమిడ్ మందిరం

1057చూసినవారు
బాల్కొండ మండలం నాగంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి ధ్యాన పిరమిడ్ మందిరం శరవేగంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఈ ధ్యాన మందిరం పూర్తి అయితే ధ్యానులకు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవనాథ పిరమిడ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్