రైలు కిందపడి యువకుడి మృతి

4005చూసినవారు
రైలు కిందపడి యువకుడి మృతి
నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. సుమారు 30-35 సం వయస్సు గల యువకుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో అజంతా ఎక్స్ప్రెస్ నకు అడ్డుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్ల్యూ జీన్స్ ఫ్యాంట్, వైలట్ కలర్ షర్ట్ దరించియున్నాడని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే రైల్వే ఎస్సై 8712658591 కి సమాచచారం ఇవ్వలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్