బాల్కొండ మండల పరిధిలోగల 44వ జాతీయ
రహదారిపై జరిగిన ర
ోడ్డు ప్రమాదంలో యువకుడు మ
ృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగపూర్కు వెళ్తున్న రోహిత్ కుమార్ బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.