ఇందిరమ్మ కాలనీలో అక్షింతల వితరణ

551చూసినవారు
ఇందిరమ్మ కాలనీలో అక్షింతల వితరణ
కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గుల్లపేట ఇందిరమ్మ కాలనీలో ప్రతి ఇంటికి అయోధ్య రాముడి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం వితరణ చేశారు. హిందువుల చిరకాల స్వప్నం రామ జన్మభూమి అయోధ్యలో రాముని ఆలయం ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈనెల 22న అయోధ్యలో రాముని యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్