దేవక్కపేట్ మానాల గుట్టల్లో మాజీ మంత్రి ప్రెస్ మీట్

61చూసినవారు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలంలో శనివారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గిరిజన మారుమూల ప్రాంతాలైన దేవక్కపేట్ మానాల రాత్నగర్లలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన అనంతరం విలేకరులతో ప్రెస్ మీట్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్