ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేయడానికే మాజీ మంత్రి

569చూసినవారు
ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేయడానికే మాజీ మంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలోని పచ్చళ్ళు నడుకుడా గ్రామంలో ఆదివారం ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ చేసిన మోసపూరి వాగ్దానాలను నమ్మవద్దని వాళ్లు ఇచ్చిన హామీల కోసం మేము ప్రతిపక్షంలో ఉన్న సరే పోరాడుతామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్