నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో తన నివాసంలో బుధవారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నిర్మాణంలో పునాది వేసిన కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.