సెక్రటరీ చేతివాటం.. విచారణ చేపట్టిన అధికారులు

63చూసినవారు
సెక్రటరీ చేతివాటం.. విచారణ చేపట్టిన అధికారులు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సొసైటీలో 20 సంవత్సరాలుగా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న దయసాగర్ రైతులకు తెలియకుండా రైతుల పేరు మీద రూ. లక్షల్లో లోన్ తీసుకున్నాడు. ఇటీవల రైతులకు నోటీసులు రావటంతో విషయాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం విచారణ అధికారి పి. మురళి సొసైటీలో విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్