నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో ఈనెల 18న నిర్వహించనున్న పూజా సామాగ్రి దుకాణము లీజు లైసెన్స్ వేలంపాట అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ఈవో రవీందర్ ఆదివారం రోజున ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి అట్టి లీజు లైసెన్స్ వేలం పాట తిరిగి నిర్వహించే తేదీని త్వరలో తెలియపరచనున్నట్లు తెలిపారు. భక్తులు, వ్యాపారస్తులు, ప్రజలు, సహకరించవలసిందిగా కోరారు.