మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: ఎస్సై

63చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: ఎస్సై
మద్యం సేవించి వాహనాలు నడపరాదని బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్ మండలం అందాపూర్ గ్రామంలో ని ప్రధాన రహదారిపై పోలీసు సిబ్బందితో కలిసి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. రోడ్డుపై వచ్చిపోయే వాహనాల డ్రైవర్లకు బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్