గొర్రెల కాపరి నుండి సివిల్ ఎస్సై వరకు

69చూసినవారు
గొర్రెల కాపరి నుండి  సివిల్ ఎస్సై వరకు
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని పోశెట్టి-గంగామని దంపతుల కుమారుడు మిరియాల రవీందర్ కుమార్ తండ్రిని కోల్పోయి కడు పేదరికం నుండి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ 3వ ప్రయత్నంలో ఎస్సై ఉద్యోగం సాధించాడు. ఇటీవల ట్రయినింగ్ పూర్తి చేసుకొని జగిత్యాల జిల్లాలో ఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్ చేసాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన రవీందర్ ను గ్రామస్తులు బుధవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్