ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం.. అన్నదాతలకు అపారనష్టం

1035చూసినవారు
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం.. అన్నదాతలకు అపారనష్టం
నవీపేట్ మండలం ధర్మారం ఏ గ్రామ శివారులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వలన వరి ధాన్యం పూర్తిగా రాలిపోయి నేలపాలు అయింది. పలు వురి పంట పొలాలు నేలనొరిగాయి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులకు గుండెలు బాదుకునే పరిస్థితిలు తలెత్తాయి. రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు నష్టం వాటిల్లిన పంటలను పరిశీలించకపోవడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్