సిపిఎం మండల 5 వ మహాసభను జయప్రదం చేయండి..

55చూసినవారు
నవీపేట్ మండల సిపిఎం పార్టీ 5 వ మహాసభకు పార్టీ సభ్యులు, ప్రజాసంఘాలు, అభ్యుదయ వాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ గౌడ్ శనివారం కోరారు. మండల కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ లో ఆదివారం 11 గంటలకు నిర్వహించే మహాసభకు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరై గత 3 సంవత్సరాలలో జరిగిన కార్యక్రమాలు, లోపాలపై సమీక్షించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్