భీమ్గల్ మండలం బాచాన్పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. వారికి పార్టీ కండవాలని వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కృషి చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని వారికి సూచించారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.