సాలురా తాహశీల్దార్ ను సన్మానించిన గ్రామస్తులు

83చూసినవారు
సాలురా తాహశీల్దార్ ను సన్మానించిన గ్రామస్తులు
సాలురా తాహశీల్దార్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శశిభూషన్ ను శనివారం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. సాలురా మండలం విషయంలో తాహశీల్ధార్ తో ముచ్చటించారు. మండల అభివుద్దికి ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం ఉంటే మండల అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తానని పేర్కోన్నారు. గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్, కేజీ గంగారాం, గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్