కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందలో బతుకు తెరువు కోసం బీహార్ నుంచి హస్గుల్ వచ్చిన మనీష్ కుమార్ (17) అస్థిపంజరం గ్రామ శివారులో గురువారం లభ్యమైంది. ఇదే గ్రామంలో పనిచేస్తున్న నందకిషోర్ వద్దకి వచ్చిన బంటుయాదవ్ మనీష్ కుమార్ ను పిలవడంతో వెళ్ళాడు. తన తమ్ముడు మనీష్ రాలేదని సుభాష్ యాదవ్ వచ్చి గ్రామ శివారులో వెతకగా తన తమ్ముడి అస్థిపంజరం లభించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.