మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య

69చూసినవారు
మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య
జీవితంపై విరక్తితో మనస్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిక్కనూరు మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కర్రోళ్ల కైలాస్(42) భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన కైలాస్ ఆదివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్