ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం ఎన్నిక

57చూసినవారు
ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం ఎన్నిక
ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి డివిజన్ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాశెట్టి నాగేశ్వర్, జిల్లా కార్యదర్శిగా దుద్దల ప్రసాద్, కార్యవర్గ సభ్యుడుగా తాటిపల్లి రమేష్, సేవాదళ్ ఉపాధ్యక్షుడిగా పబ్బ యాదగిరిని జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటుందని, జిల్లాలోని ఆర్యవైశ్యులు హాజరుకావాలని సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్