
నవీపేట్ మండలంలో చిరుత పులి సంచారం
నిజామాబాద్ జిల్లా అబ్బాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. శుక్రవారం పశువులపై దాడి చేసి రెండు లేగదూడలను చంపి తిన్నట్టు సమాచారం. చిరుతపులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.