బోధన్ ఎమ్మెల్యే ఇంటి ముందు అంగన్వాడీల ధర్నా

73చూసినవారు
అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేష్, బబు, శంకర్ గౌడ్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్