భీమ్గల్ మండల కేంద్రంలో రైతులకు లారీలు రావడం లేదంటూ ఆందోళన

656చూసినవారు
నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో రైతులకు లారీలు రావడం లేదంటూ ఆందోళన చేశారు. లారీలు రాక రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నాయకులు ఎన్నికల్లో మాత్రం ఓట్ల కోసం అడుగుతారు తప్ప వడ్లు తడిసి కనబడుతున్న పట్టించుకోవడం లేదంటూ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. రైస్ మిల్లర్లు పై ఆగ్రహించిన రైతన్నలు రోడ్డుకు అడ్డంగా ఆందోళన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్