మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

77చూసినవారు
మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ గత 15 రోజుల క్రితం ఎండ వడ దెబ్బతో దుబాయ్ దేశంలో మరణించినారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గుడ్కోల్ గల్ఫ్ యూనియన్ సభ్యులు బుధవారం ఆర్థిక సహాయంగా 40000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెండే అశోక్, మెండే సాయిలు, బొంబాయి ప్రవీణ్, లంకా చిరంజీవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్