నవీపేట్: నాలేశ్వర్ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి రూపంలో కొలువైన అమ్మవారు

63చూసినవారు
నవీపేట్: నాలేశ్వర్ గ్రామంలో శ్రీరామ్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గ మాత దేవినీ ఆరవ రోజు భాగంగా దుర్గాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరించారు. కుంకుమార్చన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మహిళలంతా హారతులతో మండపానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ముగ్గురి హన్మాండ్లు దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్