డిచ్ పల్లి ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

5770చూసినవారు
డిచ్ పల్లి ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం
డిచ్ పల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిజమాబాద్ ఆర్డిఓ రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ గద్దె భూమన్నపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఉంటుందని ఎంపీడీవో రవీందర్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు సమయానుసారం హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్