సిరికొండ మండల నూతన ఎంఈఓగా పూసల రాములు

55చూసినవారు
సిరికొండ మండల నూతన ఎంఈఓగా పూసల రాములు
సిరికొండ మండల నూతన విద్యాశాఖ అధికారిగా పూసల రాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎంఈఓకు PRTU TS, TPUS, DTF తరుపున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల PRTU TS, TPUS, DTF సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్