ఏపీలో బాలినేని ఫ్లెక్సీ వార్!

70చూసినవారు
ఒంగోలులో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. రేపు జనసేన పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన బాలినేని ఫ్లెక్సీలను మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బాలినేనిని జనసేనలోకి స్వాగతిస్తూ మంగళవారం ఒంగోలు నగరంలో భారీగా ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఆయన ఫ్లెక్సీలను మళ్ళీ చించేయడంతో రాజకీయ రగడ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్