మురికి కాలువలో చిన్నారి మృతదేహం లభ్యం

1069చూసినవారు
మురికి కాలువలో చిన్నారి మృతదేహం లభ్యం
నిజామాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. సుభాష్ నగర్ పరిధిలో పాముల బస్తీ పరిసరాల ప్రాంతంలో ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువు గుర్తు తెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేశారు. గమనించిన స్థానికులు మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసీ చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్