జ్యోతిబాపులేకు నివాళులర్పించిన కలెక్టర్

59చూసినవారు
జ్యోతిబాపులేకు నివాళులర్పించిన కలెక్టర్
మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టరు కార్యాలయంలో జ్యోతిబాపులే చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం అనితరసాధ్యమైన రీతిలో కొనసాగించిన కృషిని గుర్తు చేసుకున్నారు. పూలే జయంతి కార్యక్రమంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్