బాజిరెడ్డి జోలికి వస్తే సహించేది లేదు : రమేష్ నాయక్

1870చూసినవారు
నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ జోలికి వస్తే సహించేది లేదని ఇందల్ వాయి ఎంపీపీ రమేష్ నాయక్ హెచ్చరించారు. ఈ మెరకు ఆదివారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేసీఆర్, నాయకుల పై అనవసర ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్