నిజామాబాద్ లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు

68చూసినవారు
నిజామాబాద్ లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం సురవరం ప్రతాపరెడ్డి 128వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ ప్రముఖ కవి, రచయిత సురవరం ప్రతాపరెడ్డి అని నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అనుచివేతను నివసిస్తూ ప్రజలను చైతన్య పరచడం కోసం తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వై. ఓమయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్