కొండపూర్ తండాలో అగ్ని ప్రమాదం

5359చూసినవారు
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కొండాపూర్ తండాలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంజ గులాబ్ సింగ్, మంజ బాధ్యనాయక్, మంజ పార్తల్ ముగ్గురివి మూడు నివాసపు గుడిసెలు అగ్నికి పూర్తిగా దగ్ధము అయినవి. అగ్నిమాపకశాఖ వారు వచ్చి మంటలను చల్లార్చారు. గుడిసెలు కాలిపోయి నిరాశ్రయులు అయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్