తాండూర్లో తప్పిపోయి శవమై లభ్యమైన పద్మారావు

60చూసినవారు
తాండూర్లో తప్పిపోయి శవమై లభ్యమైన పద్మారావు
నాగిరెడ్డిపేట మండలం తాండూరుకు చెందిన పద్మారావు వారం క్రితం తప్పిపోయినట్టు కేసు నమోదు అయింది. కాగా శనివారం తాండూర్ శివారులో పోచారం ప్రాజెక్టు కాల్వలోని తుమ్మచెట్లలో శవమై కనిపించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్ఐ. మాట్లాడుతూ. మృతుని స్థితిగతులను చూస్తే కాలువలో పడి కొట్టుకెళ్లి ఎవరికి కనిపించకుండ తుమ్మ చెట్లకు తట్టుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్