విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

57చూసినవారు
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలన్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఎ సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, నేటి రోజుల్లో విద్యార్థులకు చదువుతో పాటు వివిధ చట్టాలపైన అవగాహన ఎంతో అవసరమని అన్నారు.

సంబంధిత పోస్ట్