రైతుల ఆందోళనకు దిగి వచ్చిన విజయ డైరీ

72చూసినవారు
పాడి రైతుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 180 కోట్లకు గాను 50 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు సంబంధిత శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాడ్వాయి మండలంలోని పాడి రైతులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని పాడి రైతులు ప్రభుత్వానికి పంపిన నివేదికలు, ఆందోళనల ఫలితంగా 50కోట్ల రూపాయలు విడుదల చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్