JEE మెయిన్ నిర్వహణపై NTA కీలక నిర్ణయం

67చూసినవారు
JEE మెయిన్ నిర్వహణపై NTA కీలక నిర్ణయం
జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసే సమయంలో టాయిలెట్ బ్రేక్‌కు వెళ్లొచ్చిన ప్రతిసారి కూడా అభ్యర్థిని తనిఖీ చేయడం, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు కంప్యూటర్ ఆధారితంగా ఉంటే ఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్