అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్

24220చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్