ఓటర్లను వెనక్కి పంపిన అధికారులు

82చూసినవారు
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. దీంతో ఆ తర్వాత వచ్చిన ఓటర్లను అధికారులు వెనక్కి పంపారు. కేవలం క్యూలైన్ లో ఉన్న వారికే ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు.

సంబంధిత పోస్ట్