మణిపూర్ మాజీ సీఎం ఇంటిపై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఒకరు మృతి

61చూసినవారు
మణిపూర్ మాజీ సీఎం ఇంటిపై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ఒకరు మృతి
మణిపూర్ మాజీ సీఎం మైరెంబామ్ కొయిరెంగ్ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం టెర్రరిస్టులు రాకెట్​బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. ఒక బాలికతో సహా ఐదుగురు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లా మోయిరాంగ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా మణిపూర్లో టెర్రరిస్టుల రాకెట్​బాంబు దాడులు పెరిగిపోయాయి. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండో రాకెట్‌‌‌‌‌‌‌దాడి ఇది.

సంబంధిత పోస్ట్