పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్

70చూసినవారు
పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్
దేశంలోని ప్రతిభావంతులై పేద విద్యార్థులకు ఓఎన్జీసీ సంస్థ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇందుకు 2023-2024 విద్యా సంవత్సరంలో చేరిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున కోర్సు పూర్తయ్యేంతవరకూ స్కాలర్‌షిప్ అందిస్తారు. దరఖాస్తు చివరితేదీ నవంబరు 30 కాగా, ఆసక్తిగల వారు http>//ongcscholar.org/#/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్