పంచేశ్వర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్(పీఎంపీ) భారత్-నేపాల్ రెండు దేశాకు సంబంధించింది. ఇది భారత-నేపాల్ సరిహద్దులో ఉన్న మహంకాళి నదిలో అభివృద్ధి చేయబడిన ద్వి-జాతీయ జలవిద్యుత్ ప్రాజెక్ట్. ఇప్పటివరకు ఇరుపక్షాల మధ్య రూపొందించబడిన అతిపెద్ద ద్వైపాక్షిక విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇదే.