ప్రాయశ్చిత్త దీక్షపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు (వీడియో)

76చూసినవారు
ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుందని వెల్లడించారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

సంబంధిత పోస్ట్