విద్యార్థులతో పవన్ కల్యాణ్ సెల్ఫీ (వీడియో)

77చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం దక్షిణాదిలోని ఆలయాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. కుంభకోణంలోని ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పలువురు విద్యార్థులు, స్థానికులతో ఆయన సెల్ఫీ దిగారు. దీంతో వారు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

సంబంధిత పోస్ట్