ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించిన పీసీబీకి భారీ నష్టాలు

78చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించిన పీసీబీకి భారీ నష్టాలు
ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నిర్వహణతో పాక్‌ క్రికెట్ బోర్డు (PCB)కు భారీ నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తోంది. పీసీబీ 85 మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజుల్లో భారీగా కోత విధించాలని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ టీ20 ఛాంపియన్‌షిప్‌లో ఆడే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 90 శాతం, రిజర్వ్‌ ఆటగాళ్లకు 87.5 శాతం కోత పెట్టనుందని సమాచారం.

సంబంధిత పోస్ట్