భారతరత్న పీవీ నరసింహారావు డిజిటల్ త్రీడీ ఆర్ట్

78చూసినవారు
స్వర్గీయ మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కి భారతదేశ అత్యున్నత అవార్డు అయిన భారతరత్న అవార్డు లభించడం దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా మంథనికి గర్వకారణం. ఈ సందర్భంగా మంథని కి చెందిన ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ ఎస్ ఆర్ కృష్ణ ఆదివారం పీవీ నరసింహారావు డిజిటల్ త్రీడి ఆర్ట్ చిత్రీకరించారు. డిజిటల్ త్రీడీ టెక్నాలజీ ద్వారా చిత్రీకరించిన పీవీ చిత్రపటం నేలపై నుంచి పైకి వచ్చిన విధంగా కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్