16 కి.మీ నడిచి వెళ్లి ఓటేసిన పెనుగోలు గ్రామస్తులు

21332చూసినవారు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. 16 కిలో మీటర్లు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి మరీ వీరు ఓటు వేశారు. ఏ ప్రభుత్వం తమను ఆదుకోలేదని.. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చి వారిని ఆదుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్